Breaking News

ఎన్నేళ్లో వేచిన ఉదయం.. ఆ రోజు నిజమైంది!


Published on: 19 Dec 2025 14:04  IST

జూన్ 3 2025.. కోట్లాది మంది అభిమానుల కళ్లు ఆనంద బాష్పాలతో తడిసిన రోజది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ.. ఎన్ని పరాభవాలు.. ఎంత నిరాశ.. ఎన్ని నిట్టూర్పులు! అన్నింటినీ దాటుకుని ఎట్టకేలకు సాధించింది రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు! ఐపీఎల్ ఆరంభం నుంచి జట్టును వీడని విరాట్ కోహ్లీ(Virat Kohli) చేతిలో ఐపీఎల్ ట్రోఫీని చూడాలన్న అభిమానుల కల ఇన్నేళ్లుకు నెరవేరింది.ఆర్సీబీ విజయాన్ని కోహ్లీ లేకుండా ఊహించలేం.

Follow us on , &

ఇవీ చదవండి