Breaking News

శుభవార్త.. రైల్వేశాఖ కీలక నిర్ణయం


Published on: 19 Dec 2025 14:16  IST

సంక్రాంతి పండుగ  నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ  శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఇవాళ(శుక్రవారం) మాట్లాడారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా నెలరోజుల ముందుగానే ప్రత్యేక రైళ్లను ప్రకటించామని తెలిపారు. 124 స్పెషల్ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రిజర్వేషన్లన్నీ నెల రోజుల ముందుగానే ఫుల్ అవుతున్నాయని తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి