Breaking News

దారుణం.. అద్దె అడిగినందుకు చంపి..


Published on: 19 Dec 2025 14:23  IST

గుప్తా దంపతులు గత నాలుగు నెలల నుంచి ఫ్లాట్ రెంట్ కట్టకుండా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఓనర్ దీప్‌శిఖా శర్మ అద్దె వసూలు చేసేందుకు అజయ్ గుప్తా ఫ్లాట్‌కి వచ్చింది.పోలీసులు వచ్చి గుప్తా ఇంట్లో సోదా చేయగా మంచం కింద దాచి ఉంచిన సూట్‌కేస్ లో దీప్‌శిఖా మృతదేహం లభించింది. దీప్‌శిఖా ఇంటికి వచ్చి రెంట్ గురించి తమను ఇష్టమొచ్చినట్లు మాట్లాడటంతో ఆవేశం తట్టుకోలేక కుక్కర్‌తో తలపై కొట్టి చంపినట్లు నేరం ఒప్పుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి