Breaking News

ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగిన మంత్రి


Published on: 19 Dec 2025 15:14  IST

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు (శుక్రవారం) రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తన వద్దకు వచ్చిన మంత్రి ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగారు. అనంతరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన లోకేష్‌కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. బూరుగుపూడి, గాడాల గ్రామంలో మంత్రికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. లాలాచెరువు జంక్షన్‌లో కూడా ఘన స్వాగతించారు..

Follow us on , &

ఇవీ చదవండి