Breaking News

రైతులకు ఎగిరిగంతేసే వార్త..


Published on: 19 Dec 2025 15:36  IST

పంటల సాగుతో పాటు గ్రీన్ ఎనర్జీ ద్వారా కూడా రైతులకు ఆదాయం వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కుసుం పథకాన్ని రాష్ట్రంలో వేగంగా అమలు చేస్తూ రైతుల పొలాల్లోనే సౌర విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా 1,450 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా రెడ్కో కార్యాచరణ ప్రారంభించింది. వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములను ఆదాయ మార్గంగా మార్చాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి