Breaking News

మూడో రోజు ముగిసిన ఆట


Published on: 19 Dec 2025 15:44  IST

అడిలైడ్ వేదికగా యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మూడో టెస్టులో తలపడుతున్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 66 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌తో కలిపి ఆసీస్ 356 పరుగుల భారీ ఆధిక్యాన్ని ఇంగ్లండ్‌పై ప్రదర్శిస్తుంది. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(142*) అద్భుత సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో అలెక్స్ కెరీ(52*)హాఫ్ సెంచరీతో సూపర్ నాక్ ఆడుతున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి