Breaking News

ఇది కదా సనాతన ధర్మం గొప్పతనం..


Published on: 19 Dec 2025 15:53  IST

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో విదేశీ భక్తులు సందడి చేశారు. ముక్కంటిని దర్శించుకునేందుకు శ్రీకాళహస్తికి వచ్చిన రష్యన్ దేశస్థులు కట్టు బొట్టుతో సాంప్రదాయాన్ని పాటించారు. రాహు కేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి ఆలయ సందర్శనలో సందడి చేశారు. రష్యాకు చెందిన దాదాపు 40 మంది భక్తులు శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన చారిత్రక ఆలయ కట్టడాలకు ముగ్ధులయ్యారు. ఆలయంలో రాహు కేతు పూజల్లో పాల్గొన్న రష్యన్లలో 29 మంది మహిళా భక్తులు తొమ్మిది మంది పురుషులు ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి