Breaking News

బంగ్లా అల్లర్లలో భారతీయులకు కీలక అడ్వైజరీ


Published on: 19 Dec 2025 16:33  IST

పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. కాల్పుల్లో గాయపడిన బంగ్లాదేశ్‌కు చెందిన సాంస్కృతిక సంస్థ ఇంక్విలాబ్‌ మంచ్‌ ప్రతినిధి షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హదీ మృతితో నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ఢాకా సహా పలు నగరాల్లో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు,మీడియా సంస్థలపై దాడులు చేసి ధ్వంసం చేశారు.భారత్‌, అవామీలీగ్‌ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ  నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది.

Follow us on , &

ఇవీ చదవండి