Breaking News

ఇక పంచాయితీలు పక్కనబెట్టండి: కేటీఆర్‌


Published on: 19 Dec 2025 16:43  IST

పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలవడం సులభం కానీ.. పంచాయతీ ఎన్నికల్లో గెలవడం కష్టమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్‌ 10 సీట్లు గెలవలేదని.. కానీ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ 80 గ్రామాల్లో గెలిచిందని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకి అభినందనలు తెలిపారు.ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి.. పగలు, పంచాయితీలో పక్కనబెట్టి కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి