Breaking News

సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు


Published on: 23 Dec 2025 10:32  IST

వదలొద్దూ.. ప్రాజెక్టులపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఎండగట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి. పంచాయతీ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు.ZPTC,MPTC,GHMC ఎన్నికల్లో రిజల్ట్స్‌ అంతకు మించి వుండాలన్నారు. లడాయి మొదలైంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్యం చేసిందన్న కేసీఆర్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నుంచి కౌంటర్‌ అటాక్‌ జోరందుకుంది. సమైక్య పాలన కంటే కేసీఆరే తెలంగాణకు తీరని అన్యాయం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి