Breaking News

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య


Published on: 23 Dec 2025 11:13  IST

వీకే అశోక్‌ (45), పూర్ణిమ (36) దంపతులు. వీరికి పన్నెండేళ్ల క్రితం పెళ్లయింది. ఓ కుమారుడు (11) ఉన్నాడు. పూర్ణిమ ఇంటివద్దే ఉంటూ పిల్లలకు ట్యూషన్లు చెబు తోంది. గత ఏడాది అదే కాలనీకి చెందిన పాలేటి మహేశ్‌ (22)తో ఆమెకు పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారి తీసింది. పూర్ణిమ తీరును అనుమానిం చిన భర్త.. ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. దీంతో ప్రియుడితో కలిసి భర్తను గొంతు బిగించి చంపి, గుండె పోటుతో మృతిచెందాడని అందర్నీ నమ్మించేందు కు విఫలయత్నం చేసింది పూర్ణిమ.

Follow us on , &

ఇవీ చదవండి