Breaking News

వరుస బాంబు బెదిరింపులు..పోలీసులు సీరియస్..


Published on: 23 Dec 2025 11:52  IST

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (శంషాబాద్ ఎయిర్‌పోర్టు) (Shamshabad Airport) తరచుగా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం.. ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది తనిఖీలు చేయడం... చివరకు అది ఫేక్ బెదిరింపు అని తేలడం పరిపాటిగా మారిపోయింది. రోజు విడిచి రోజు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో భద్రతా సిబ్బంది కూడా ఎంతో అలర్ట్‌గా ఉండి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి