Breaking News

రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి: అయ్యన్న


Published on: 23 Dec 2025 12:27  IST

‘నేడు రాజకీయాలు భ్రష్ట్టు పట్టిపోయాయి. యువత రాజకీయాల్లోకి రావల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువత తీసుకునే నిర్ణయాల్లో వేగం ఉంటుంది. వారి అవసరం రాజకీయాలకు ఎంతో ఉంది’ అని శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. విజయవాడ కానూరులోని వీఆర్‌ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం కేవీ రావు సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్‌ కేంద్రాన్ని డిప్యూటీ స్పీకర్‌ రాఘురామ కృష్ణరాజుతో కలిసి ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి