Breaking News

మంత్రి కుమారుడిపై లైంగిక ఆరోపణల కేసు..


Published on: 23 Dec 2025 17:04  IST

మంత్రి సంధ్యారాణి కుమారుడు పృథ్వి, మంత్రి పీఏపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారు త్రివేణి, ఆమెకు సహకరించిన దేవిప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. ఇటీవల త్రివేణి అనే మహిళ.. తనను మంత్రి కుమారుడు పృథ్వి, అలాగే మంత్రి పీఏ లైంగికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయయం తెలిసిందే. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

Follow us on , &

ఇవీ చదవండి