Breaking News

అస్సాంలో మళ్ళీ హింస..ఇద్దరు మృతి..


Published on: 24 Dec 2025 10:35  IST

అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో మళ్లీ హింస కొనసాగుతోంది. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నివసిస్తున్న వారిని ఖాళీ చేయాలని కొన్ని అల్లరి మూకలు గువాహాటికి సమీపంలో ఉన్న ఖైరోనీ (Kheroni)లో దుకాణాలు, వాహనాలను దగ్ధం చేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. పరిస్థితి అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించారు. దీంతో రెచ్చిపోయిన అల్లరి మూక పోలీసులపై రాళ్లు, బాంబులు, బాణాలతో ఎటాక్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి