Breaking News

రేవంత్‌ తాటాకు చప్పుళ్లకు భయపడం


Published on: 24 Dec 2025 12:01  IST

ఇప్పటికే రేవంత్‌రెడ్డి తనపై లెక్కలేనని కేసులు పెట్టారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికల్లా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నాకు నోటీసులు ఇస్తామంటా లీకులు ఇస్తున్నారు. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా.. మాపై కేసులంటూ ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు మేము భయపడేది లేదు. నోటీసులు, కేసులను లెక్కపెట్టేది లేదు. రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం’’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి