Breaking News

మియాపూర్ పోలీస్ స్టేషన పరిధిలో దారుణం..


Published on: 24 Dec 2025 15:34  IST

భర్త రాజు జల్సాలకు అలవాటు పడ్డాడు. పద్దతు మార్చుకోవాలంటూ భర్తకు భార్య విజయలక్ష్మీ పదే పదే సూచించింది. విజయలక్ష్మీ సూచనను రాజు పెడ చెవిన పెట్టాడు. దాంతో భర్త వ్యవహార శైలిపై అతడి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయాలని విజయలక్ష్మీ నిర్ణయించింది. అతడి తల్లిదండ్రుల వద్దకు వెళ్తుండగా.. విజయ లక్ష్మీని భర్త రాజు అడ్డగించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆగ్రహాన్ని పట్టలేక.. విజయలక్ష్మీపై రాజు పిడిగుద్దులు గుద్దాడు. దాంతో ఆమె మరణించింది.

Follow us on , &

ఇవీ చదవండి