Breaking News

వ్యవసాయ పనుల్లో..ఎమ్మెల్యే పరిటాల సునీత


Published on: 24 Dec 2025 16:20  IST

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని వెంకటాపురం వద్దగల తమ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం చలిలోనే వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి అప్పుడే పనుల్లోకి వస్తున్న కూలీలతో మమేక మయ్యారు. అక్కడ సాగు చేసిన వివిధ పంటలను పరిశీలించారు.మిరప కాయలను కోశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయంలో ఉన్న ఆత్మ సంతృప్తి మరెక్కడా లేదన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి