Breaking News

ఎవరి మధ్యవర్తిత్వమూ అక్కర్లేదు..తేల్చి చెప్పిన భారత్


Published on: 12 May 2025 14:32  IST

కాశ్మీర్ అంశంపై ఎలాంటి విదేశీ మధ్యవర్తిత్వం అవసరం లేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కాశ్మీర్ అంశంలో తాను మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటించగా, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఖండితంగా స్పందించింది. "పీవోకేను తిరిగి తీసుకోవడం మినహా మేం ఇంకేమీ చర్చించదలుచుకోలేదు," అని అధికార వర్గాలు తెలిపాయి. టెర్రరిస్టుల అప్పగింతపై చర్చించాలనుకుంటే మాత్రమే భారత్ సిద్ధంగా ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి