Breaking News

గాంధీ దవాఖానలో తాగునీటి ప్లాంట్ ప్రారంభం


Published on: 12 May 2025 17:21  IST

రోగులు, వారి సహాయకులు, సందర్శకుల తాగునీటి అవసరాల కోసం కొత్తగా 23 చోట్ల తాగునీటి ప్లాంట్‌ల‌ను ఏర్పాటు చేశామని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ రాజకుమారి అన్నారు. దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా రూ. 72 లక్షల వ్యయంతో సుజలం సురక్షిత తాగునీరు పేరుతో 23 చోట్ల ఆర్వో వాటర్ ప్యూరిఫికేషన్ యూనిట్లను ఆమె ప్రారంభించారు. దాతలకు ఆమె ధన్యవాదములు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి