Breaking News

పాకిస్థాన్ కొత్త బెదిరింపు.. సింధు జలాలు లేకుంటే...?


Published on: 13 May 2025 16:35  IST

రెండు రోజుల కింద జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాక్ నుంచి కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా పాక్ మరోసారి కాల్పుల విరమణపై బెదిరింపుకు దిగుతోంది.వాస్తవానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారత్ పాకిస్థానుకు సింధు జలాలను ఇప్పటికీ నిలిపివేసింది. కాగా రానున్న చర్చల్లో నీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలు కుదరదని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ డా తాజాగా పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి