

రెండు రోజుల కింద జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాక్ నుంచి కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా పాక్ మరోసారి కాల్పుల విరమణపై బెదిరింపుకు దిగుతోంది.వాస్తవానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారత్ పాకిస్థానుకు సింధు జలాలను ఇప్పటికీ నిలిపివేసింది. కాగా రానున్న చర్చల్లో నీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలు కుదరదని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ డా తాజాగా పేర్కొన్నారు.
ఇవీ చదవండి
-
- 27 Jun,2025
మహిళా సంఘాలకు మినీ గోదాములు..
Continue Reading...
-
- 27 Jun,2025
తెలంగాణలో బోనాల సందడి షురూ..
Continue Reading...
-
- 26 Jun,2025
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా :ఎమ్మెల్యే తలసాని
Continue Reading...
-
- 26 Jun,2025
చర్లపల్లి-సుబేదార్గంజ్ మధ్య ప్రత్యేక రైళ్లు..
Continue Reading...
-
- 26 Jun,2025
గోల్కొండ అమ్మవారికి బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత
Continue Reading...
-
- 26 Jun,2025
‘తుల్బుల్’ పునరుద్ధరణకు భారత్ సై!
Continue Reading...
-
- 26 Jun,2025
ఈసీ కీలక నిర్ణయం.. 345 రాజకీయ పార్టీలపై కొరడా
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని