Breaking News

కశ్మీర్‌ను ఖాళీ చేయాల్సిందే.. భారత్ వార్నింగ్


Published on: 14 May 2025 10:29  IST

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. శత్రుదేశంతో చర్చలు జరగాలంటే ఉగ్రవాదం నిర్మూలణ, పాక్ ఆక్రమిత కశ్మీర్ కీలకం అవుతాయని.. వీటిపై వైఖరి స్పష్టం చేస్తేనే చర్చలు ఉంటాయంటూ సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌బీర్ జైస్వాల్ కశ్మీర్‌ విషయంలో భారత్ ఎప్పుడూ ఒకే వైఖరితో ఉందని కశ్మీర్‌ను పాక్ ఖాళీ చేయాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి