Breaking News

మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు విందు..


Published on: 14 May 2025 10:50  IST

తెలంగాణ ప్ర‌భుత్వం సార‌థ్యంలో మంగ‌ళ‌వారం రాత్రి ప్ర‌ముఖ‌ చౌముల్లా ప్యాలెస్  లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు ప్ర‌త్యేక విందు ఏర్పాటు చేశారు.ఈ కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్ రెడ్డి తన భార్య‌, కుమార్తె నైమిషా రెడ్డిల‌తో రాగా, మంత్రులు, సినీ సెల‌బ్రిటీలు నాగార్జున, సురేశ్ బాబు, అల్లు అర‌వింద్ ఇంకా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి