Breaking News

భారత్‌లో గ్లోబల్ టైమ్స్ ఖాతా బ్లాక్‌


Published on: 14 May 2025 14:30  IST

చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌కు చెందిన ఎక్స్‌ ఖాతాను భారత్‌ నిలిపివేసింది. ఆపరేషన్ సిందూర్ గురించి అసత్య సమాచారాన్ని ప్రచురిస్తుందని పేర్కొంటూ దానిని బ్లాక్ చేసింది. ఆ ఖాతాను ఓపెన్ చేయగానే అకౌంట్ విత్‌హెల్డ్‌ అని కనిపిస్తోంది. అలాగే మరో చైనా మీడియా సంస్థ షిన్హుహా సామాజిక మాధ్యమ ఖాతాను కూడా నిలిపివేసింది. అంతేగాకుండా తుర్కియేకు చెందిన ‘టీఆర్‌టీ వరల్డ్‌’ను ఎక్స్ అకౌంట్‌పై కూడా వేటు వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి