Breaking News

మహిళ గొంతు కోసి.. హత్య.. వీడిన మిస్టరీ..


Published on: 14 May 2025 16:31  IST

చాంద్రాయణగుట్ట లో ఐదు రోజుల క్రితం జరిగిన మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. తనను పెళ్లి చేసుకోవాలని కేతావత్ బుజ్జి అనే మహిళ ఒత్తిడి చేయడంతోనే జుల్ఫికర్ అలీ అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మహిళ గొంతు కోసి.. హత్య చేసి.. తగులబెట్టాడు.. ఆపై తనకేం తెలియనట్టు బయటకు వచ్చి కేకలు పెట్టాడు. స్థానికులతో కలిసి మంటలు ఆర్పే యత్నం చేశాడు. మహిళ ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి