Breaking News

బీఎస్ఎఫ్ జవాన్ విడుదల భారత్‌కు అప్పగించిన పాకిస్తాన్..


Published on: 14 May 2025 14:11  IST

పాకిస్తాన్ ప్రభుత్వం భారత జవాన్‌ను విడుదల చేసింది. పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించిన బీఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ సాహును పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు మన జవాన్‌ను పాకిస్తాన్‌ విడుదల చేసింది. అట్టారిలోని చెక్ పోస్ట్ వద్ద భారత అధికారులకు అప్పగించారు

Follow us on , &

ఇవీ చదవండి