Breaking News

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భక్తుల రద్దీ


Published on: 21 Oct 2025 12:45  IST

ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్ష్మీదేవి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి