Breaking News

యుద్ధ సామాగ్రి విక్రయాలను అమెరికా నిలిపివేయాలి


Published on: 17 May 2025 11:53  IST

‘యుద్ధ సామాగ్రిని అమ్మేవారు యుద్ధాన్ని కోరుకుంటారు తప్ప శాంతిని కోరుకోరని’ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. శుక్రవారం, తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శాంతిని కోరుకుంటే మొదట యుద్ధ సామాగ్రిని అమ్మడాన్ని ఆపేయాలి. మన దేశ జీడీపీలోని మూడో వంతుకు సమానమైన యుద్ధ సామాగ్రిని సౌదీ, యూఏఈ, ఖతార్‌ దేశాలకు ఇటీవల ట్రంప్‌ మూడు రోజుల్లోనే అమ్మారు.

Follow us on , &

ఇవీ చదవండి