Breaking News

గచ్చిబౌలిలో గజం రూ.2.22 లక్షలు!


Published on: 24 Jun 2025 12:59  IST

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని ఓ వాణిజ్య(కమర్షియల్‌) స్థలం గజం ధర రూ.2.22 లక్షలు పలకడం విశేషం. సోమవారం హైదరాబాద్‌ పరిధిలోని హౌసింగ్‌బోర్డు స్థలాల వేలం ప్రక్రియను కేపీహెచ్‌బీలో నిర్వహించారు. ఇందులో 53 మంది పోటీదారులు పాల్గొన్నారు. కుక్కలపార్కును ఆనుకుని ఉన్న 1,487 చదరపు గజాల స్థలం ధర గజానికి రూ.1.20 లక్షలుగా నిర్ణయించగా.. వేలంలో గజం రూ.2.22 లక్షల చొప్పున రూ.33 కోట్ల ధర దక్కించుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి