Breaking News

ప్రజావాణికి రాకుంటే షోకాజ్‌.. కలెక్టర్‌ వార్నింగ్‌


Published on: 24 Jun 2025 18:33  IST

ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కాని ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్‌ హరిచందన జిల్లా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను జిల్లా అధికారులు శాఖల వారీగా పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు.

Follow us on , &

ఇవీ చదవండి