Breaking News

268 మంది భారతీయులతో ఢిల్లీకి చేరుకున్న విమానం


Published on: 24 Jun 2025 17:52  IST

ఇరాన్‌, ఇజ్రాయెల్ మ‌ధ్య వార్ కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు కేంద్రం ‘ఆప‌రేష‌న్ సింధు’ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు స్వదేశానికి చేరుకున్నారు. తాజాగా ఇజ్రాయెల్‌ నుంచి మూడో విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 268 మంది భారతీయులు స్వదేశానికి సురక్షితంగా తిరిగొచ్చారు. ఈజిప్టులోని షర్మ్‌-ఎల్‌-షేక్‌ నుంచి బయల్దేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 విమానం ఈరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో ల్యాండ్‌ అయ్యింది.

Follow us on , &

ఇవీ చదవండి