Breaking News

బ్లాక్‌బాక్స్‌ భారత్‌లోనే ఉంది : రామ్మోహన్‌ నాయుడు


Published on: 24 Jun 2025 16:26  IST

ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో కీలకమైన బ్లాక్‌బాక్స్‌ దెబ్బతిన్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందులోని డేటాను విశ్లేషించేందుకు బ్లాక్‌బాక్స్‌ను విదేశాలకు పంపుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు తాజాగా స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. బ్లాక్‌బాక్స్‌ భారత్‌లోనే ఉందని వెల్లడించారు. దీనిని ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బృందం పరిశీలిస్తోందని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి