Breaking News

ఏపీ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల..


Published on: 24 Jun 2025 19:08  IST

ఏపీలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్‌-2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఏపీ మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh) ‘ఎక్స్‌’ వేదికగా మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీకి సంబంధించి 13 సబ్జెక్టుల్లో నిర్వహించిన ఈ పరీక్షలో 93.55శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు.ఈ పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేశ్‌ అభినందనలు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి