Breaking News

గుజరాత్‌కు 21 బాంబు బెదిరింపులు..?


Published on: 24 Jun 2025 16:29  IST

వరుసగా 21 బాంబు బెదిరింపులకు పాల్పడిన మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాను ప్రేమించిన విజయ్‌ ప్రభాకర్‌ అనే వ్యక్తి తనను కాకుండా మరో అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడని, అతడిపై కక్ష సాధించేందుకే అతడి పేరుతో మెయిల్‌ ఐడీలు సృష్టించి బాంబు బెదిరింపు మెయిల్స్‌ పంపానని జోషిడా తెలిపింది. బెదిరింపు మెయిల్స్‌ కేసులో అతడు ఇరుక్కుంటాడని భావించినట్లు చెప్పింది. కాని జోషిడా.. ఒక చిన్న మిస్టేక్‌ చేసి దొరికిపోయిందని పోలీసులు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి