Breaking News

విద్యార్థులకు ఉచితంగా నోటు బుక్స్‌, బ్యాగుల పంపిణీ


Published on: 24 Jun 2025 17:06  IST

ఫరూఖ్‌నగర్‌ మండలంలోని నాగులపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రామానికి చెందిన దాతలు మంగళవారం ఉచితంగా నోటు పుస్తకాలు, బ్యాగులను అందజేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి మనోహర్‌ పాల్గొని విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతోపాటు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, అన్ని మౌలిక వసతులు ఉంటాయన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి