Breaking News

పాన్‌ అప్‌డేట్‌ చేయకపోతే ‘పోస్టల్‌’ ఖాతా బ్లాక్‌ అవుతుందా?


Published on: 24 Jun 2025 17:35  IST

పాన్‌ కార్డు అప్‌డేట్‌ చేయకపోతే ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌(IPPB)ఖాతా నిలిచిపోతుందంటూ జరుగుతోన్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. కస్టమర్‌ పాన్‌ కార్డు అప్‌డేట్‌ కాకపోతే.. వారి పోస్టల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతా 24గంటల్లోగా బ్లాక్‌ అవుతోందంటూ కొందరు ఫేక్‌ సందేశాలు పెడుతున్నారని తెలిపింది. ఇలాంటి నకిలీ మెసేజ్‌ల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతూ పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి