Breaking News

మూసీ అభివృద్ధిలో మరో కీలక అడుగు..


Published on: 28 Oct 2025 12:01  IST

మూసీ అభివృద్ధి, పునరుజ్జీవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా మూసీ అభివృద్ధికి సంబంధించి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్ఆర్టీసీఎల్‌కు 734.07 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పలు ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూములను ఇప్పుడు మూసీ కార్పొరేషన్‌కు అప్పగించారు.హిమాయత్‌సాగర్, బుద్వేల్, రాజేంద్రనగర్, శంషాబాద్‌ ప్రాంతాల భూములను మూసీకి బదలాయించింది.

Follow us on , &

ఇవీ చదవండి