Breaking News

ఏపీని వణికిస్తున్న ‘మొంథా’..


Published on: 28 Oct 2025 18:43  IST

మొంథా తుపాను ఏపీలోని తీర ప్రాంతాలను వణికిస్తున్నది. వర్షాలకు తోడు ప్రపంచ ఈదురుగాలులు వీస్తున్నాయి. గడిచిన ఆరు గంటలుగా తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని.. మచిలీపట్నానికి 60 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైందని తెలిపింది. ఇవాళ రాత్రి కాకినాడకు సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

Follow us on , &

ఇవీ చదవండి