Breaking News

పాకిస్థాన్‌ బరితెగింపు.. భారత పోస్టులపై దాడులు


Published on: 28 Oct 2025 18:55  IST

ఆపరేషన్‌ సింధూర్‌ తో తీవ్రంగా దెబ్బకొట్టినా పాకిస్థాన్‌ సైన్యం తీరుమారలేదు. మరోసారి బరితెగించి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. సరిహద్దుల్లో భారత స్థావరాలపై కాల్పులకు పాల్పడింది. జమ్ముకశ్మీర్‌ లోని లీపా వ్యాలీ లో అక్టోబర్‌ 26, 27 తేదీల నడుమ వచ్చే రాత్రి ఈ ఘటన జరిగింది.కాల్పులు, మోర్టార్‌ దాడులకు పాల్పడింది. అయితే భారత సైన్యం పాకిస్థాన్‌కు ధీటుగా బదులిచ్చింది. పాకిస్థాన్‌ దాడిని సమర్థంగా తిప్పికొట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి