Breaking News

మందుబాబులు అలెర్ట్..


Published on: 28 Oct 2025 15:01  IST

హైదరాబాద్ పోలీసులు మందుబాబులను హెచ్చరిస్తున్నారు. కర్నూల్ ఘోర ప్రమాద ఘటన తర్వాత హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. తాగి వాహనం నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాగి వాహనం నడిపి వారు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఇతరులు సైతం ప్రాణాలు కోల్పోయేలా ఘటనలు జరుగుతున్నాయని హైదరాబాద్ పోలీసులు అభివర్ణించారు.

Follow us on , &

ఇవీ చదవండి