Breaking News

పాక్‌తోనే అంటకాగుతాం.. తుర్కియే అధ్యక్షుడు నిస్సిగ్గు ప్రకటన


Published on: 14 May 2025 17:48  IST

పాక్‌తో ఉద్రికత్తల వేళ భారత్‌కు వ్యతిరేక వైఖరి తీసుకుని దాయాది పాక్‌కు అన్ని విధాలా సహకరించిన తుర్కియే (Turkey) ఆ తర్వాత భారత్-పాక్‌ మధ్య కాల్పుల విరమణ జరిగినా తన వైఖరిలో మార్పు లేదంటూ తాజాగా ప్రకటించింది. పాక్‌కు మద్దతు కొనసాగుతుందని పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ముస్లిం దేశాల్లో తుర్కియే, అజర్ బైజాన్ మాత్రమే పాక్‌కు మద్దతు ప్రకటించాయి. ఉగ్రిక్తతల వేళ తుర్కియే డ్రోన్లనే పాక్ మన దేశంపై ప్రయోగించింది. సైనిక సిబ్బందిని పంపినట్టు కూడా ప్రచారం జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి