

పర్వతాలతో కప్పేసిన జమ్మూకశ్మీర్లో ప్రయాణాలను వేగవంతం చేయాలన్న ప్రభుత్వ ప్రణాళిక పట్టాలెక్కింది. కట్రా-కాజీగుండ్ సెక్షన్లో కొత్తగా నిర్మించిన చీనాబ్ వంతెనపై ఒక ప్రత్యేక రైలు విజయవంతంగా ప్రయాణించింది. ప్రత్యేక బలగాలను తీసుకెళ్లిన ఈ రైలు పూర్తి భద్రతాపరమైన ఏర్పాట్ల మధ్య రౌండ్ ట్రిప్ను విజయవంతంగా పూర్తి చేసింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్న వేళ ఈ రైలు అందుబాటులోకి రావడం అత్యంత కీలకమైన విషయం. కశ్మీర్తో ఇది కనెక్టివిటీని పెంచుతోంది.
ఇవీ చదవండి
-
- 26 Jun,2025
సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ..?
Continue Reading...
-
- 26 Jun,2025
సోషల్ మీడియా ఖాతా దాచిపెడితే మీకు వీసా రాదు
Continue Reading...
-
- 26 Jun,2025
కజకిస్తాన్ రాయబారితో నవాబ్ మీర్ కీలక భేటీ..
Continue Reading...
-
- 26 Jun,2025
ISSతో ఫాల్కన్-9 వ్యోమనౌక డాకింగ్ విజయవంతం..
Continue Reading...
-
- 26 Jun,2025
ప్రైమ్ వీడియో డిజిటల్ స్కాం.!
Continue Reading...
-
- 26 Jun,2025
టూ వీలర్లపై టోల్ ఛార్జీలు.. ?
Continue Reading...
-
- 26 Jun,2025
సరిహద్దు చెక్పోస్టులపై ఏసీబీ దాడులు..!
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని