

బగాల్కోట్లో రామప్పు అనే స్కూల్ టీచర్ ఇంటి పక్కనే కొందరు కుర్రాళ్లు మంగళవారం క్రికెట్ ఆడారు. బంతి పుజారీ ఇంట్లో పడిందంటూ పవన్ జాదవ్ అనే వ్యక్తి టీచర్ ఇంటికి వచ్చాడు.అయితే, బంతి తమ ఇంటివైపు రాలేదని రామప్ప సమాధానమిచ్చాడు. ఇది వారి మధ్య భారీ వివాదానికి దారి తీసింది. విచక్షణ కోల్పోయిన జాదవ్ రామప్పను ఇష్టారీతిన కొట్టాడు పగిలిన గాజు బాటిల్తో పొడిచాడు కత్తితో కూడా దాడి చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఇవీ చదవండి
-
- 30 Jun,2025
తెలంగాణలో ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం...
Continue Reading...
-
- 30 Jun,2025
బీజేపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా
Continue Reading...
-
- 30 Jun,2025
మాజీమంత్రి సబితా సంచలన కామెంట్స్..
Continue Reading...
-
- 30 Jun,2025
పాశమైలారం రసాయన పరిశ్రమ వద్ద ఉద్రిక్తత
Continue Reading...
-
- 30 Jun,2025
పాశమైలారంలో పేలిన రియాక్టర్..12కి చేరిన మృతులు
Continue Reading...
-
- 30 Jun,2025
బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు తొలి అడుగు
Continue Reading...
-
- 30 Jun,2025
ఆరోగ్య శాఖలో ఒకేసారి రెండు జాబ్ నోటిఫికేషన్లు..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని