Breaking News

ఆరు శాసనాలతో విశ్వఖ్యాతికి తెలుగుజాతి


Published on: 28 May 2025 14:48  IST

రెండవ రోజు టీడీపీ మహానాడు వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆరు శాసనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికపై మాట్లాడారు. ఈ ఆరు శాసనాల ద్వారా 2047 నాటికి తెలుగు జాతి విశ్వఖ్యాతి సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. ‘అందరూ గుర్తుంచుకోండి... రాబోయే కాలంలో తెలుగుజాతి ప్రపంచంలో నంబర్ వన్‌గా ఉంటుందని చెబుతున్నాను.. ఇది సీబీఎన్ కోట్’ అని పేర్కొన్నారు. రాబోయే 47 సంవత్సరాలకు ఒక రోడ్ మ్యాప్‌ను రూపకల్పన చేశామన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి