

ఆంధ్రప్రదేశ్లో తెల్ల రేషన్ కార్డు ఉండి రేషన్ బియ్యం పొందుతున్న వారు ఈనెల 30వ తేదిలోకా e-KYC అప్డేట్ చేసుకోవాలని సూచించింది. రేషన్ కార్డులోని పేర్లున్న వ్యక్తులు ఈకేవైసీ చేయించుకోకపోతే మే నెల నుంచి రేషన్ బియ్యం కట్ చేస్తామని హెచ్చరించింది.e-KYC అప్డేట్ విషయంలో చివరి గడవు ఎప్పుడో ముగిసినప్పటికి పేదవాళ్లు ఉచిత బియ్యం కోల్పోకూడదనే ఆలోచనతో పలుమార్లు ఈగడువును పొడిగిస్తూ వచ్చింది. తాజాగా ఏప్రిల్ 30తో గడువు ముగుస్తుండటంతో ఆలోగానే పూర్తి చేసుకోవాలని సూచిస్తోంది ఏపీ కూటమి ప్రభుత్వం.
ఇవీ చదవండి
-
- 26 Jun,2025
సౌదీకి షాక్ ఇచ్చిన బీసీసీఐ...
Continue Reading...
-
- 26 Jun,2025
భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది నేను..మళ్లీ పాతపాటే..!
Continue Reading...
-
- 26 Jun,2025
నాకు రాజ్యాంగమే సుప్రీం: సీజేఐ బీఆర్ గవాయ్
Continue Reading...
-
- 26 Jun,2025
బంగాళాఖాతంలో అల్పపీడనమట:వానలు దంచుడే
Continue Reading...
-
- 26 Jun,2025
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
Continue Reading...
-
- 26 Jun,2025
QR కోడ్ స్కాన్ చేయండి మీ అభిప్రాయం చెప్పండి..
Continue Reading...
-
- 26 Jun,2025
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని