

ఆంధ్రప్రదేశ్లో తెల్ల రేషన్ కార్డు ఉండి రేషన్ బియ్యం పొందుతున్న వారు ఈనెల 30వ తేదిలోకా e-KYC అప్డేట్ చేసుకోవాలని సూచించింది. రేషన్ కార్డులోని పేర్లున్న వ్యక్తులు ఈకేవైసీ చేయించుకోకపోతే మే నెల నుంచి రేషన్ బియ్యం కట్ చేస్తామని హెచ్చరించింది.e-KYC అప్డేట్ విషయంలో చివరి గడవు ఎప్పుడో ముగిసినప్పటికి పేదవాళ్లు ఉచిత బియ్యం కోల్పోకూడదనే ఆలోచనతో పలుమార్లు ఈగడువును పొడిగిస్తూ వచ్చింది. తాజాగా ఏప్రిల్ 30తో గడువు ముగుస్తుండటంతో ఆలోగానే పూర్తి చేసుకోవాలని సూచిస్తోంది ఏపీ కూటమి ప్రభుత్వం.
ఇవీ చదవండి
-
- 27 Jun,2025
విమానం రెక్కల మధ్య పక్షి గూడు
Continue Reading...
-
- 27 Jun,2025
ఐఎస్ఎస్లోకి ‘శుభ’ స్వాగతం..
Continue Reading...
-
- 27 Jun,2025
కొత్త బ్లడ్ గ్రూప్ ‘గ్వాండా నెగెటివ్’
Continue Reading...
-
- 27 Jun,2025
కోల్కతాలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
Continue Reading...
-
- 27 Jun,2025
బీసీ హాస్టల్లో ఏసీబీ టీం ఆకస్మిక తనిఖీలు
Continue Reading...
-
- 27 Jun,2025
రైతన్నలకు మరింత సేవలో మన గ్రోమోర్
Continue Reading...
-
- 27 Jun,2025
రూ.5 భోజన కేంద్రాల్లో అల్పాహారం కూడా..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని