Breaking News

పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ


Published on: 28 Apr 2025 23:10  IST

2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవం నేడు (ఏప్రిల్ 28) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. తెలుగు సినీ పరిశ్రమ నుండి ప్రముఖ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 'పద్మభూషణ్' అవార్డును అందుకున్నారు. బాలకృష్ణ కళారంగంలో, అలాగే సామాజిక సేవల రంగాల్లో చేసిన విశేష కృషికి గాను ఈ గౌరవం లభించింది. 

Follow us on , &

ఇవీ చదవండి