Breaking News

ఇంకుడు గుంతల ప్రత్యేక అధికారికి సత్కారం


Published on: 21 Nov 2025 12:42  IST

వాటర్‌బోర్డు జాతీయ అవార్డును అందుకున్న సందర్భంగా బోర్డులో ఇంకుడు గుంతల ప్రత్యేక అధికారి సత్యనారాయణను ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్‌ మిట్టల్‌లు సత్కరించారు. వాటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఔటర్‌ పరిధిలో ఇంకుడు గుంతల నిర్మాణంలో సత్యనారాయణ క్రియాశీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి తెలిపారు.రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకున్న నేపథ్యంలో ఎండీకి అభినందనలు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి