Breaking News

హిల్ట్‌పై కదంతొక్కిన బీఆర్‌ఎస్‌


Published on: 05 Dec 2025 17:16  IST

ప్రభుత్వ భూములను అప్పనంగా ప్రైవేట్‌ వ్యక్తులను అంటగట్టి.. రూ.వేల కోట్లను దండుకునేందుకే కాంగ్రెస్‌ తీసుకొచ్చిన హిల్ట్‌ పాలసీని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ నిజనిర్ధారణ బృందం కదం తొక్కింది. పారిశ్రామికవాడల్లో అడుగడుగునా కార్మికులు, చిన్న, పెద్దతరహాల రంగాల నిర్వాహకులతో ముచ్చటిస్తూ రేవంత్‌ ప్రభుత్వ దుర్మార్గపు చర్యను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.ఇందులో భాగంగా గురువారం జీడిమెట్ల పారిశ్రామిక వాడల్లో పని చేస్తున్న కార్మికులు, ఆయా కంపెనీల యజమానులతో కేటీఆర్‌ మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి