Breaking News

నిజాంపట్నంలో రాడార్‌ కేంద్రం


Published on: 12 Dec 2025 12:07  IST

నిజాంపట్నం ప్రగతి దిశగా వేగంగా అడుగు పడుతోంది. ప్రస్తుతం రూ.451 కోట్లతో హార్బర్‌ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో కీలకమైన తీర ప్రాంత రక్షణ దళ కార్యాలయం ఉంది. తీర ప్రాంత భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు కోస్ట్‌గార్డ్‌ ఆధ్వర్యంలో కొత్తగా రాడార్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రం నిర్మాణానికి రెండెకరాల భూమిని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ కేటాయించారు.జిల్లాకు 74 కి.మీ. పొడవైన తీరం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి