

ఇంగ్లాడ్ పర్యటనకు ముందు క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. స్టార్ క్రికెటర్, మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలికాడు. కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే అతడు కూడా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు. తాను కూడా టెస్టుల నుంచి రిటైరవ్వాలనుకుంటున్నట్లు ఇటీవల బీసీసీఐకి చెప్పిన కోహ్లీ.. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన చేశాడు.
ఇవీ చదవండి
-
- 23 Jun,2025
సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో వేడుకలు..
Continue Reading...
-
- 23 Jun,2025
బీఆర్ఎస్ పథకాలను అటకెక్కించారు..
Continue Reading...
-
- 23 Jun,2025
ఆ పార్టీ నేతలను రప్పా రప్పా జైలులో వేయాలి..?
Continue Reading...
-
- 23 Jun,2025
దూకుడు పెంచిన సిట్..మాజీ సీఎస్ కీలక వాంగ్మూలం
Continue Reading...
-
- 23 Jun,2025
కాళేశ్వరంపై . .రాజాసింగ్ హాట్ కామెంట్స్
Continue Reading...
-
- 23 Jun,2025
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు రిజర్వ్..!
Continue Reading...
-
- 23 Jun,2025
భారీగా పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..?
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని